సాక్షి కార్టూన్

  1. کاغذ دیواری سه بعدی،پوستر دیواری،پوستر سه بعدی،پوستر دیواری 3D،کاغذ دیواری پوستری
  2. YCP Leader Nandigam Suresh Serious Comments On Chandrababu Naidu And TDP
  3. Professor Of Delhi University Says Ysrcp Give Preference To Bc In Mlc Seats
  4. Sakshi Cartoon 03
  5. Cyclones Moka And Biparjoy Have Become Obstacles To The Southwest Monsoon This Year
  6. All India topper is Bora Varun Chakraborty from AP in NEET


Download: సాక్షి కార్టూన్
Size: 24.4 MB

کاغذ دیواری سه بعدی،پوستر دیواری،پوستر سه بعدی،پوستر دیواری 3D،کاغذ دیواری پوستری

ضمانت چاپ محصول تمامی پوستر ها توسط پوستر انلاین تولید میگردد و به منظور اطمینان مشتریان از خرید مستقیم و بدون واسطه و با کیفیت، تمامی محصولات چه در داخل کشور چه خارج کشور شامل گارانتی تعویض بوده و پاسخگوی مشتریان می باشد. لذا مشتریان مستقیما کالای خود را از تولید کننده اصلی با مناسب ترین قیمت و اطمینان از اصل بودن کالا خرید می کنند. چاپ عکس دلخواه طرح های سفارشی برای آن دسته از مشتریانی که تمایل دارند فضای خانه خود را با طرح های تلفیقی یا مواردی که در ذهن دارند تزئین نمایند، صورت می گیرد. سفارش سازی پوستر ها با توضیحات مشتری شروع می شود و با طراحی و خروجی دادن طرح مدنظر کا به تایید مشتری برسد به اتمام می رسد و سپس چاپ می گردد. در سفارشی سازس محدودیت خاصی نداریم و از عکس های شخصی یا تصاویری که توسط مشتری ارائه می شود می توان استفاده کرد. امکان خرید حضوری خدمات حضوری به این علت ارائه میگردد که اگر تمایل به دیدن جنس و نوع مدیا که چاپ روی آن انجام می شود دارید، می توانید از نزدیک جنس های مختلف را مشاهده نمایید. و حتی اگر برای انتخاب طرح ها مردد هستید می توانید از مشاوره همکاران ما استفاده نمایید . مونتاژ طرح ها در تصاویر منزل یا محل کار شما برای انتخاب راحت تر جز خدماتی است که سریعا برای شما انجام میشود. آدرس فروشگاه: تهران - میدان امام حسین - ابتدای خیابان دماوند-روبه روی اقبال لاهوری - پلاک 1361 ( جنب نانوایی) - واحد 1 طرح های سفارشی برای آن دسته از مشتریانی که تمایل دارند فضای خانه خود را با طرح های تلفیقی یا مواردی که در ذهن دارند تزئین نمایند، صورت می گیرد. سفارش سازی پوستر ها با توضیحات مشتری شروع می شود و با طراحی و خروجی دادن طرح مدنظر کا به تایید مشتری برسد به اتمام ...

YCP Leader Nandigam Suresh Serious Comments On Chandrababu Naidu And TDP

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు కంటే నారా లోకేశ్‌ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ హైదరాబాద్‌ పారిపోతారు. పవన్‌ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాలు తీసుకోవాల్సిందేనని ఎంపీ నందిగాం సురేష్‌ ఎద్దేవా చేశారు. కాగా, నందిగాం సురేష్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడో చెప్పాలి. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా?. మాదిక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు.. మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చాడా?. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని మేలు ఏపీలో దళితులకు జరిగింది. చంద్రబాబు దగ్గర కొందరు నేతలు బానిసలుగా ఉన్నారు. ఎస్సీలను రాజధానిలో చంద్రబాబు దొంగలుగా చిత్రీకించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తానని అవమానించింది చంద్రబాబు కాదా?. ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించలేదా?. సీఎం జగన్‌ ఎస్సీలను నా తమ్ముళ్లు, అన్నలు, కుటుంబ సభ్యులు అని భావిస్తారు. రెండెకరాల చంద్రబాబుకి ఇన్ని వేల ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలి?. ఎన్నికలొచ్చాయంటే చాలు కులాల మధ్య కుంపటి పెట్టడం చంద్రబాబుకి అలవాటు. 98 శాతం హామీలు అమలు చేశాం కాబట్టే 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నాం. అంటరానితనాన్ని పోషిస్తోంది తెలుగుదేశం పార్టీనే. టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్‌ షా వ్యాఖ్యలపై సజ్జల ఏమన్నారంటే.. Telugu News| Latest News Online| Today Rasi Phalalu in Telugu| Weekly Astrology| Political News in Telugu| Andhra Pradesh Latest News| AP Political News| Telugu News LIVE TV| Telangana News| Telangana Politics News| Crime News| Sports News| Cricket News in Telugu| Telugu Movie Reviews| ...

Professor Of Delhi University Says Ysrcp Give Preference To Bc In Mlc Seats

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదని, అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బిహార్‌ మాజీ సీఎం బీపీ మండల్‌ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూరజ్‌ మండల్‌ చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీలతో మహాధర్నా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్‌ కమిషన్‌ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూరజ్‌ మండల్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో బీసీలు సహా.. కులాల వారీగా జనాభా ఎంత ఉందో స్పష్టత వచ్చేలా జనగణన చేయాలన్నారు. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో ఫీజులు పెరిగి పోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలు చదువుకోవడంకష్టమేనన్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసిందని వి...

Sakshi Cartoon 03

Telugu News| Latest News Online| Today Rasi Phalalu in Telugu| Weekly Astrology| Political News in Telugu| Andhra Pradesh Latest News| AP Political News| Telugu News LIVE TV| Telangana News| Telangana Politics News| Crime News| Sports News| Cricket News in Telugu| Telugu Movie Reviews| International Telugu News| Photo Galleries| YS Jagan News| Hyderabad News| Amaravati Latest News| Corona News in Telugu|

Cyclones Moka And Biparjoy Have Become Obstacles To The Southwest Monsoon This Year

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు ఇవి అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాడ్పులు విజృంభిస్తుంటే మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. సాధారణంగా అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశంతో ‘నైరుతి’ ఆగమన ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి పది రోజుల్లో జూన్‌ ఒకటో తేదీ నాటికి కేరళను తాకుతాయి. అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అండమాన్‌ సముద్రంలోకి నిర్ణీత సమయానికి రెండ్రోజుల ముందే అంటే మే 18 నాటికే రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి అవి బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు చాలా నెమ్మదిగా విస్తరించాయి. దీంతో ఈ రుతుపవనాలు కేరళలోకి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా అవి ఆశించినంతగా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. పైగా రోహిణీకార్తె వెళ్లి మృగశిర కార్తె ప్రవేశించినా ఇంకా రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే (42–45 డిగ్రీల వరకు) నమోదవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఈనెల 18 వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ రెండు తుపానుల వల్లే.. రుతుపవనాల ప్రవేశానికే కాదు.. వాటి విస్తరణలో ఆలస్యానికి ఇటీవల సంభవించిన తుపానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అనంతరం అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్‌ వైపు పయనించి తీరాన్ని దాటింది. దీంతో బంగాళాఖాతంలోని తేమను ఈ తుపాను అటు వైపు లాక్కుని పోయింది. దీంతో రుతుపవనాలు బంగాళాఖాతంలోకి వేగంగా విస్తరించకుండా, ఆపై క...

All India topper is Bora Varun Chakraborty from AP in NEET

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్‌’ పరీక్షలో తెలుగు విద్యార్థులు టాప్‌ లేపారు. జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకుతోపాటు టాప్‌–50లో ఏడు ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన బోరా వరుణ్‌ చక్రవర్తి 720 మార్కులకు 720 సాధించి ఆలిండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ కూడా 720 మార్కులతో మొదటి ర్యాంకును పంచుకున్నాడు. ఇక తెలంగాణ నుంచి కంచాని జయంత్‌ రఘురామరెడ్డికి 15వ ర్యాంకు, ఏపీకి చెందిన వైఎల్‌ ప్రవర్థన్‌రెడ్డి 25వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో దేశంలోనే తొలి స్థానం), వి.హర్షిల్‌సాయి 35వ ర్యాంకు, కె.యశశ్రీ 40వ (ఎస్సీ విభాగంలో రెండో స్థానం), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 45వ ర్యాంకు, తెలంగాణకు చెందిన బోడెద్దుల జాగృతి 49వ ర్యాంకు (మహిళల కేటగిరీలో పదో స్థానం) సాధించారు. ఇక ఆలిండియా 119వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్‌ చావన్‌ ఎస్టీ విభాగంలో దేశంలో టాప్‌ ర్యాంకు కొల్లగొట్టాడు. తెలంగాణకు చెందిన లక్ష్మి రషి్మత గండికోట 52వ ర్యాంకు (మహిళల కేటగిరీలో 12వ ర్యాంకు) సాధించింది. జాతీయ స్థాయిలో 56.21 శాతం అర్హత నీట్‌ యూజీ–2023 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20,38,596 మంది పరీక్ష రాయగా.. 11,45,976 మంది (56.21 శాతం) అర్హత సాధించారు. ఇందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. నీట్‌ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన కౌస్తవ్‌ బౌరి 3వ, పంజాబ్‌కు చెందిన ప్రాంజల్‌ అగర్వాల్‌ 4వ, కర్ణాటకకు చెందిన ధ్రువ్‌ అద్వానీ 5వ ర్యాంకు సాధించారు. ఈసారి పేపర్‌ కఠినంగా ఉన్నా కటాఫ్‌ మార్కులు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు...