నేషనల్ కాటన్ పేపర్

  1. The Nation Epaper
  2. భారతదేశం
  3. కాటన్ & నార బాగ్ ఫ్యాక్టరీ
  4. నేషనల్ హెరాల్డ్ కథ ఏంటి..?
  5. జాతీయ తయారీ విధానం
  6. బోధన కొలువుల సాధనకు మొదటి మెట్టు


Download: నేషనల్ కాటన్ పేపర్
Size: 61.38 MB

The Nation Epaper

Read epaper of The Nation news with The Nation news epaper | The Nation e-paper online The Nation is Lahore-based English-language newspaper in Pakistan. It is published by Majid Nizami and edited by Saleem Bukhari. Arif Nizami who was the first editor and founder of the newspaper was fired by his uncle and the Waqt Media Group editor-in-chief and publisher Majid Nizami. Shireen Mazari has also been the editor of the daily. The roots of The Nation trace back to 1940 when Nawa-i-Waqt was formed. However, The English paper itself was launched towards the end of 1986 by Arif Nizami. The Nation is internationally the most quoted Pakistani newspaper. The Nation rivals two Karachi based dailies, Dawn and The News International. It also provides a special daily feature section, The Nation Plus, which covers the world of glamour, showbiz, entertainment, the performing arts, and literature, as well as a special Young Nation section for the younger reader, and a special Log On section for those interested in information technology. Read The Nation e-paper newspaper online, The Nation epaper and The Nation english epaper on Epaper.pk free online. »

భారతదేశం

కేంద్ర వ్యవసాయ సహకార - రైతు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక 202021 ప్రకారం దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 54.6% జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. మనదేశ స్థూల విలువ (జీవీఏ)లో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం ప్రజలకు ఆహార భద్రతను కలిగిస్తూనే, వివిధ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తోంది. ఎంతోమంది నైపుణ్యం లేని కార్మికులు ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. జాతీయ వ్యవసాయ కమిషన్‌ సిఫార్సుల మేరకు వ్యవసాయాన్ని కేంద్ర జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చారు. 2020-21 పంట సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 308.65 మిలియన్‌ టన్నులుగా అంచనా వేశారు. అదే కాలంలో దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి అత్యధికంగా వరి ఉత్పత్తి జరిగింది. సుమారు 52% ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (FCI)కు అందించింది. భారతదేశం - అగ్రికల్చర్‌ ప్రొఫైల్‌ జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక 201617 (ప్రస్తుత ధరల వద్ద) ప్రకారం, దేశంలోని అయిదు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల విలువ (జీవీఏ) 30% కంటే ఎక్కువ ఉండటానికి వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు దోహదం చేస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర. 2015-16లో 10వ జాతీయ వ్యవసాయ, భూ కమతాల గణాంకాలను నిర్వహించారు. అందులో 2020-21 నాటికి దేశంలో భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే కుటుంబాల సంఖ్య 14.64 కోట్లుగా ఉంటుంద‌ని అంచనా వేశారు. దేశంలోని మొత్తం కార్మికుల్లో వ్యవసాయ కూలీల వాటా 54.6 శాతం ఉండగా, గ్రామాల్లో 57.8% కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. భారత్‌లోని మహిళల్లో 30.33% పంటసాగు చేస్తుంటే, 40.67% మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం, భారతదేశ సగటు భూకమతం పరిమాణం 1.08 హెక్టార్లు. మొత్తం కౌల...

కాటన్ & నార బాగ్ ఫ్యాక్టరీ

ఉత్పత్తి అవలోకనం: JF20-83 మెటీరియల్: నార బరువు: 63 గ్రా పరిమాణం: L20 * W8 * H15 CM మూసివేత: జిప్పర్ మూలం: GUA, CN పోర్ట్: షెన్‌జెన్ 、 గువాంగ్‌జౌ 、 హాంకాంగ్ MOQ : 5000 అనుకూలీకరించిన: అంగీకరించిన అప్లికేషన్: సౌందర్య, ప్రయాణం, షాపింగ్ , టాయిలెట్ అడ్వాంటేజ్: మన్నికైన, ఫ్యాషన్, జాతీయ, పర్యావరణ అనుకూలమైన సహజ ఉత్పత్తి అవలోకనం: JF20-82 మెటీరియల్: నార బరువు: 67 గ్రా పరిమాణం: L20 * W8 * H15 CM మూసివేత: జిప్పర్ మూలం: GUA, CN పోర్ట్: షెన్‌జెన్ 、 గువాంగ్‌జౌ 、 హాంకాంగ్ MOQ : 5000 అనుకూలీకరించిన: అంగీకరించిన అప్లికేషన్: సౌందర్య, ప్రయాణం, షాపింగ్ , టాయిలెట్ అడ్వాంటేజ్: మన్నికైన, ఫ్యాషన్, జాతీయ, పర్యావరణ అనుకూలమైన సహజ సరళతను నేపథ్యంగా తీసుకోండి, నగర జీవితంలో సంపూర్ణంగా ఏకీకృతం చేయండి మరియు సహజంగా ప్రామాణికంగా ఉండండి, పట్టణ ప్రజల జీవిత వైఖరిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది, కొత్త సాధారణ మేకప్ బ్యాగ్, ఆకారంలో చక్కదనం, స్వయంగా తేలికగా, ఇది ఆధునిక జాతీయ గ్లామర్‌ను హైలైట్ చేస్తుంది. మీరు విహారయాత్రకు లేదా సెలవులకు వెళ్ళినప్పుడు మంచి ఎంపిక. రీసైకిల్ చేసిన పత్తిని సాధారణంగా కాటన్ ఫాబ్రిక్‌ను కాటన్ ఫైబర్‌గా మార్చడం, దీనిని వస్త్ర ఉత్పత్తులలో తిరిగి ఉపయోగించడం, వర్జిన్ కాటన్ వాడకాన్ని తగ్గించడం మరియు పత్తి వ్యవసాయం నుండి గణనీయమైన నీరు, CO2 మరియు ఇతర ప్రభావాలను నిర్వచించవచ్చు .. రీసైకిల్ చేసిన పత్తిని సాధారణంగా పిలుస్తారు పునరుత్పత్తి పత్తి, తిరిగి పొందిన పత్తి లేదా చిక్కని. • ఆంగ్ల • ఫ్రెంచ్ • జర్మన్ • పోర్చుగీస్ • స్పానిష్ • రష్యన్ • జపనీస్ • కొరియన్ • అరబిక్ • ఐరిష్ • గ్రీకు • టర్కిష్ • ఇటాలియన్ • డానిష్ • రొమేనియన్ • ఇండోనేషియా • చెక్ • ఆఫ్రికాన్స్ • స్వీడిష్ • పోలిష్ • బాస్క్ • కాటలాన్ • ఎస్...

నేషనల్ హెరాల్డ్ కథ ఏంటి..?

* కానీ NH విషయం లో అలా జరగలేదు…నేషనల్ హెరాల్డ్ పేపర్ ని మళ్ళీ ప్రారంభిస్తాము అని చెప్పి దానికి ఉన్న ₹90 కోట్లు అప్పు తీర్చేసుకుందికి అని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఫండ్స్ నుండి 90 కోట్లు అప్పు ఇచ్చింది నేషనల్ హెరాల్డ్ (AJL) కంపెనీకి వడ్డీ లేకుండా. ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం రాజకీయ పార్టీ నిధులు ఇటువంటి వాటికి వెచ్చించకూడదు. * కాంగ్రెస్ పార్టీ తనకి నేషనల్ హెరాల్డ్ నుండి రావలసిన 90 కోట్ల అప్పుని ఈ కొత్త కంపనీ యంగ్ ఇండియా కంపెనీకి అసైన్ అంటే బదిలీ చేసేసింది. అంటే నేషనల్ హెరాల్డ్ కంపనీ ఇప్పుడు యాంగ్ ఇండియా కంపెనీకి ఈ 90 కోట్లు అప్పు చెల్లించాలి. కానీ నేషనల్ హెరాల్డ్ అప్పు తీర్చే స్థితిలో లేదు కాబట్టి, అప్పు బదులు తన 90 లక్షల షేర్స్ ని ఒక బోర్డ్ మీటింగ్ పెట్టి మిగతా షేర్ హోల్డర్లు కి చెప్పకుండా..యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తండ్రికి కూడా వాటాలు ఉన్నాయి అయినా ఇలా కంపనీ వాటాలు యంగ్ ఇండియాకు బదిలీ చేస్తున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదు అని భూషణ్ ఆరోపించారు. * అంటే కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు యంగ్ ఇండియా 90 కోట్లు బాకీ ఉంది. యంగ్ ఇండియా కి ఉన్న కాపిటల్ 5 లక్షలు మాత్రమే. 90 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది. అందుకని కాంగ్రెస్ పోనీ అని పాపం 50 లక్షలు అప్పు తీర్చండి మిగతాది రైట్ ఆఫ్ చేసుంటాం అని చెప్పింది. పోనీ ఆ 50 లక్షలు యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే లేవు. అందుకని కలకత్తా లో ఒక డమ్మీ కంపెనీ (హవాలా కంపెనీ) ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది..ఈ కలకత్తా కంపెనీలు ఇలాగే చాలామందికి వారి దగ్గరే హార్డ్ క్యాష్ తీసుకొని మళ్లీ వాళ్లకే అప్పు ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి.. 1% నుండి 2% కమిషన్ తీసుకుంటాయి. అంటే యంగ్ ఇండియా కాంగ్రెస్ కి ...

జాతీయ తయారీ విధానం

నిమ్జ్‌లు జాతీయ తయారీ విధానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉన్న గ్రీన్‌ ఫీల్డ్‌ పారిశ్రామిక టౌన్‌షిప్‌లుగా నిమ్జ్‌లను(NIMZ - National Investment Manufacturing Zone) అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు 14 నిమ్జ్‌లు అనుమతి పొందగా మూడు ఏర్పాటు దశలో ఉన్నాయి. అవి ప్రకాశం (ఆంధ్రప్రదేశ్‌), మెదక్‌ (తెలంగాణ), కళింగ నగర్‌ (జైపూర్‌ జిల్లా, ఒడిశా). ఈ విధానంలో కింది పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారు. అవి 1. ఉపాధి సాంద్ర పరిశ్రమలు (ఉదా: టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, రత్నాలు, ఆభరణాలు) 2. మూలధన వస్తు పరిశ్రమలు (భారీ యంత్రాలు, భారీ ఎలక్ట్రికల్‌ సామగ్రి, భారీ వాహనాలు) ఇండస్ట్రియల్‌ కారిడార్లు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా తయారీ రంగంలో భారతదేశ పోటీతత్వాన్ని పెంచేందుకు 2007లో దిల్లీ - ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (Delhi Mumbai Industrial Corridor - DMIC)ను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. దిల్లీ నుంచి ముంబయిని అనుసంధానిస్తూ ఇండియన్‌ రైల్వేస్‌ నిర్మిస్తున్న బ్రాడ్‌ గేజ్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (Western Dedicated Freight Corridor)ను వెన్నెముకగా చేసుకుని సుస్థిర పారిశ్రామిక నగరాలను నిర్మించడం కారిడార్‌ ముఖ్య లక్ష్యం. ఈ నూతన నగరాలను ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో నిర్మిస్తారు. డీఎంఐసీ కోసం తయారు చేసిన ప్రణాళికలో 24 ఇన్వెస్ట్‌మెంట్‌ నోడ్‌ ్బ11 ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్లు, 13 ఇండస్ట్రియల్‌ ఏరియాలు)లను గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వీటిని అమలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా మొదటిసారి భారత ప్రభుత్వం తయారీ రంగంతో కూడిన ప్రణాళి...

బోధన కొలువుల సాధనకు మొదటి మెట్టు

బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్‌లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అవకాశం వస్తే ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకుంటూ పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు. కొన్ని కేంద్రీయ సంస్థలు నెట్‌ స్కోరుతో ఉన్నత స్థాయి ఉద్యోగాలూ అందిస్తున్నాయి. ఈ పరీక్షనుఏడాదికి రెండుసార్లుఎన్‌టీఏ నిర్వహిస్తోంది. తాజాగా వెలువడిన జూన్‌ ప్రకటన వివరాలిలా.. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) 83 సబ్జెక్టులు/విభాగాల్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి. పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ నెట్‌ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్‌ ఫెలోషిప్పులు పొందడానికి నెట్‌ తప్పనిసరి. కొన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. పరీక్ష ఇలా... ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్‌ 1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. 50 ప్రశ్నలకు...